తెలంగాణ

పల్లా మా భూమిని కబ్జా చేశారు

ఆందోళన… వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధి వెంకటాపూర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద కొందర బాధితులు ఆందోళనకు దిగారు. పల్లాకు చెందిన గ్రాయత్రి…

Read Moreపల్లా మా భూమిని కబ్జా చేశారు

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ హైడ్రా

కబ్జా చేసిన చెరువుల   స్థలాల్లో ఉన్న భవనాలను కూల్చివేయడం జరుగుతుంది అది బాగానే ఉంది అదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో కబ్జా చేయబడిన చెరువు భూములలో ముఖ్యంగా వరంగల్ హనుమకొండ  జిల్లాల బీసీ ఎస్సీ ఎస్టీ 95% ప్రజల చేతులతో శ్రమతో…

Read Moreరాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ హైడ్రా

జీవితాన్ని పండుగగా మలుచుకోవాలనేదే శ్రీకృష్ణ పరమాత్ముని సందేశం

*OFFICE OF THE MINISTER FOR FOREST, ENVIRONMENT AND ENDOWMENTS, TELANGANA GOVERNMENT* కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తూ, స్థితప్రజ్ఞతతో ముందుకు సాగాలి *ద్వాపరయుగమైనా, కలియుగమైనా, సర్వకాలాల్లోనూ శ్రీకృష్ణుడు చూపిన బాట సదా ఆచరణీయం* *సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న నేటి ప్రపంచానికి శ్రీకృష్ణ పరమాత్ముని…

Read Moreజీవితాన్ని పండుగగా మలుచుకోవాలనేదే శ్రీకృష్ణ పరమాత్ముని సందేశం

నల్గొండ జిల్లాలో ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం వద్ద అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఘటనలో ప్రయాణికులు స్వల్పగాయా లతో బయటపడ్డారు. జగిత్యాల నుంచి ప్రైవేటు బస్సు ప్రయాణికులతో దర్శికి బయలుదేరింది. అయితే ఆదివారం తెల్ల వారుజామున వేములపల్లి వద్దకు రాగానే బస్సు…

Read Moreనల్గొండ జిల్లాలో ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

విషజ్వరంతో చిన్నారి మృతి

Aug 25, 2024, విషజ్వరంతో చిన్నారి మృతికామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో మగ్గం మాన్యశ్రీ (12) మృతి చెందింది. శోభ – దిలీప్ దంపతుల చిన్న కుమార్తె మాన్యశ్రీ రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా కామారెడ్డి లోని ఓ ప్రైవేట్ దబాఖానాలో…

Read Moreవిషజ్వరంతో చిన్నారి మృతి

ఈ కూల్చివేతలు భవిష్యత్ కోసం: రేవంత్

ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే అది ప్రజలపైప్రకోపిస్తుందని సీఎం రేవంత్ చెప్పారు. ‘చెన్నై,వయనాడ్లో ప్రకృతి ప్రకోపం కళ్లారా చూశాం. ఈకూల్చివేతలకు రాజకీయాలకు సంబంధం లేదు.భవిష్యత్ తరాలకు సరస్సులు, నదులు, చెరువులనుఅందించాలనేది లక్ష్యం. కొందరు శ్రీమంతులుచెరువుల్లో ఫాంహౌస్లు నిర్మించారు. వాటి డ్రైనేజీలనుగండిపేటలో కలిపారు. వాళ్ల విలాసం…

Read Moreఈ కూల్చివేతలు భవిష్యత్ కోసం: రేవంత్

డెంగ్యూ ఫీవర్ తెలంగాణలో భారీగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు.

తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలతో దోమలు వ్యాప్తిచెందడంతో హైదరాబాద్ (Hyderabad) నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు (Dengue fever) ఎక్కువైపోతున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు డెంగ్యూ తో బాధపడుతున్నారు. డెంగీతో పాటు వైరల్ జ్వరాలు కూడా ప్రజల్ని ఇబ్బందులకు గురి…

Read Moreడెంగ్యూ ఫీవర్ తెలంగాణలో భారీగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు.

నాదం చెరువు బఫర్ జోన్లో పల్లా విద్యాసంస్థల భవనాలు

పోలీసులకు ఏఈఈ ఫిర్యాదు.. కేసు నమోదు వెంకటాపూర్ గ్రామం నాదం చెరువు సమీపంలో పలా రాజేశ్వర్రెడ్డికి చెందిన విద్యాసంస్థల భవనాలు రాష్ట్ర రాజధానిలో చెరువుల్లో నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న వేళ.. భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్…

Read Moreనాదం చెరువు బఫర్ జోన్లో పల్లా విద్యాసంస్థల భవనాలు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం

వరంగల్: వర్ధన్నపేట పట్టణం లో  పదోవ, మూడోవ వార్డులో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ గత కొన్ని రోజులుగా వెలుగక పోవడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Read Moreవరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం

ప్రభుత్వ బాలుర సదరం తరలింపుతో ఇబ్బందులు

వరంగల్ జిల్లా కేంద్రం నుంచి మహబూబాబాద్ కు తరలించిన అప్పటి ప్రభుత్వం మహబూబాబాద్ లో సరైన సౌకర్యాలు లేవంటున్న పిల్లలు, సిబ్బందిమళ్లీ వరంగల్ లోనే సదరం కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్లువరంగల్, వరంగల్ జిల్లా కేంద్రంలో ఉండే ప్రభుత్వ బాలుర సదరం మహబూబాబాద్ కు…

Read Moreప్రభుత్వ బాలుర సదరం తరలింపుతో ఇబ్బందులు